ఎంఎస్ఎంఈ నూతన పాలసీపై సీఎం సమీక్ష

71பார்த்தது
ఎంఎస్ఎంఈ నూతన పాలసీపై సీఎం సమీక్ష
ఎంఎస్ఎంఈ నూతన పాలసీపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు శుక్రవారం సమీక్ష చేశారు. ఉండవల్లి నివాసంలో జరిగిన సమీక్షలో సీఎం మాట్లాడుతూ నిరుద్యోగ యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు అధికారులు ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు. సమావేశంలో రాష్ట్ర మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, టీజీ భరత్, అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி