వైసీపీ నేత గంజి చిరంజీవిపై కేసు నమోదు చేయాలి

63பார்த்தது
వైసీపీ నేత గంజి చిరంజీవిపై కేసు నమోదు చేయాలి
మంగళగిరి వైసీపీ నేత గంజి చిరంజీవిపై వెంటనే కేసు నమోదు చేయాలని మంగళవారం విజిలెన్స్, ఎన్ఫోర్స్ మెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. మంగళగిరిలో టిడ్కో ఇళ్ల కేటాయింపులో ఆయన భారీగా లంచాలు తీసుకున్నారని, అనర్హులకు ఇళ్లు కేటాయించి, అర్హులను మోసం చేశారని నివేదికలో పేర్కొంది. ఈ కేసును సీఐడీ లేదా ప్రత్యేక విభాగానికి అప్పగించి లోతైన దర్యాప్తు చేయాలని కోరింది.

தொடர்புடைய செய்தி