విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విరమించుకోవాలి: కార్మిక సంఘాలు

71பார்த்தது
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విరమించుకోవాలి: కార్మిక సంఘాలు
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆలోచనన విరమించుకోవాలని వామపక్షాలు, కార్మిక సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. గురువారం పిడుగురాళ్ల బ్యాంక్ సెంటర్లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. లక్షలాది మందికి కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ ఆలోచనను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలన్నారు. అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో ఏర్పడిన విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం అన్ని వర్గాల ప్రజలను ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.

தொடர்புடைய செய்தி