దుర్గాదేవి ఆశీర్వాదాలు ప్రజలందరికీ ఉండాలి: హెన్రీ క్రిస్టినా

73பார்த்தது
దుర్గాదేవి ఆశీర్వాదాలు ప్రజలందరికీ ఉండాలి: హెన్రీ క్రిస్టినా
దుర్గాదేవి 9 రాత్రుల పాటు రాక్షసులను వెంటాడి, సంహరించి 10వ రోజున రాక్షసులపై విజయం సాధించిందని జడ్బీ ఛైర్పర్సన్ హెన్రీ క్రిస్టినా అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం గుంటూరులో మాట్లాడుతూ ప్రజలు, అధికారులకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. గుంటూరు ప్రజలందరూ ఆ దుర్గాదేవి చెల్లవి దీవెనలు , ఆశీర్వాదాలు ఉండాలని ఆమె కోరారు.

தொடர்புடைய செய்தி