గుంటూరులో ఓటర్ నమోదు కేంద్రం ప్రారంభం

58பார்த்தது
గుంటూరులో ఓటర్ నమోదు కేంద్రం ప్రారంభం
గుంటూరు బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదు కేంద్రం అందుబాటులోకి వచ్చింది. గ్రాడ్యుయేట్లు బాధ్యతగా ఓటు హక్కును నమోదు చేసుకోవాలని యూటీఎఫ్ నాయకులు గురువారం పిలుపునిచ్చారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్, గౌరవాధ్యక్షురాలు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி