ప్రజాసమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టండి: కమిషనర్

59பார்த்தது
ప్రజాసమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టండి: కమిషనర్
ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులు తమ పరిధిలోని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. మంగళవారం గుంటూరు రామిరెడ్డి తోట, ఓల్డ్ క్లబ్ రోడ్ తదితర ప్రాంతాల్లో కమిషనర్ పర్యటించి స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వకుండా చూడాలని, నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు వహించాలని చెప్పారు.

தொடர்புடைய செய்தி