బాలలు బడిలో ఉండాలి.. పనుల్లో కాదు: ఎస్పీ సతీష్ కుమార్

51பார்த்தது
బాలలు బడిలో ఉండాలి.. పనుల్లో కాదు: ఎస్పీ సతీష్ కుమార్
పిల్లలు ఉండాల్సింది బడిలో అని బాల కార్మికులుగా పనిలో కాదని ఎస్పీ సతీశ్ కుమార్ అన్నారు. శుక్రవారం గుంటూరులో ఆయన మాట్లాడుతూ ఏపీ సీఐడీ వారి పిలుపు మేరకు గుంటూరు జిల్లాలో ఈ నెల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు గుంటూరు జిల్లాలో వెట్టి చాకిరి, బాల కార్మికుల స్పెషల్ డ్రైవ్ ఆపరేషన్ స్వేచ్ఛ చైల్డ్ లేబర్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు.

தொடர்புடைய செய்தி