గుంటూరులో వ్యక్తి అదృశ్యం

84பார்த்தது
గుంటూరులో వ్యక్తి అదృశ్యం
గుంటూరు తూర్పు నియోజకవర్గం వసంతరాయ పురం శారదా కాలనీకు చెందిన గోపి సామ్రాజ్యం ల కుమారుడు నారాయణ(35) అదృశ్యమయ్యాడు. మద్యానికి బానిసైన అతను ఇంట్లో నుంచి వస్తువులు తీసుకెళ్లి అమ్ముకొని మద్యం తాగేవాడు. గతంలో కూడా ఇంటి నుంచి వెళ్లి మల్లి తిరిగి వచ్చేవాడు. కానీ ఈ సారి వారం రోజులు దాటిన రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఎవరికైన కనిపిస్తే 8309185404, 9603307658 నంబర్లకు సమాచారం ఇవ్వాలని వేడుకుంటున్నారు.

தொடர்புடைய செய்தி