అత్యధిక మరణాలు మత విద్వేషంతోనే: లక్ష్మణ రెడ్డి

56பார்த்தது
అత్యధిక మరణాలు మత విద్వేషంతోనే: లక్ష్మణ రెడ్డి
ప్రపంచంలో గతంలో అత్యధిక మరణాలు మత విద్వేషాలతో జరిగాయని మతసామరస్యాన్ని పెంపొందించడం ద్వారానే ప్రపంచంలో శాంతిని పెంపొందించగలమని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ రెడ్డి తెలిపారు. ఆదివారం అరండల్ పేటలో ప్రపంచ శాంతి దినోత్సవం కార్యక్రమం జరిగింది. ప్రపంచంలో పలు దేశాలలో హింస జరుగుతున్నప్పటికీ భారతదేశంలో శాంతి పూరిత వాతావరణం నెలకొని ఉండటం మత సామరస్యానికి నిదర్శనమన్నారు.

தொடர்புடைய செய்தி