యువకుడిపై కత్తితో దాడి చేసిన రౌడీషీటర్ పై కేసు నమోదు

80பார்த்தது
యువకుడిపై కత్తితో దాడి చేసిన రౌడీషీటర్ పై కేసు నమోదు
గుంటూరులో రౌడీషీటర్ ఓ యువకుడిపై కత్తితో దాడి చేసిన ఘటనపై కొత్తపేట పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు నాగరాజు కాలనీ చెందిన రౌడీ షీటర్ గోపి ఈనెల 20వ తేదీ రాత్రి నెహ్రు నగర్ ఉన్న పటాన్ అహ్మద్ వద్దకు వెళ్లాడు. అతనితో కలిసి తిరిగే పెద్ద సన్ని ఎక్కడ ఉన్నాడో చెప్పాలని బెదిరించాడు. తనకు తెలియదని అహ్మద్ చెప్పడంతో గోపి కత్తి తీసుకొని అతని పై దాడి చేశాడు.

தொடர்புடைய செய்தி