రెండు నూతన బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే

52பார்த்தது
చిలకలూరిపేట ఆర్టీసీ బస్టాండులో రెండు కొత్త బస్సులను గురువారం ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. చిలకలూరిపేట పట్టణ ప్రజలకు హైదరాబాదు, విజయవాడకు వెళ్లేందుకు ఇబ్బందులు లేకుండా బస్సులను ప్రారంభించామన్నారు. అదే బస్సులో ఎమ్మెల్యే కాసేపు ప్రయాణించారు. పట్టణ ప్రజలందరూ వినియోగించుకోవాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி