పంగులూరు ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరణ

84பார்த்தது
పంగులూరు ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరణ
పంగులూరు మండలం పంగులూరు ఎంపీడీవోగా స్వరూప రాణి గురువారం కార్యాలయం నందు నూతనంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని సిబ్బంది ఆమెకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎంపీడీవో స్వరూప రాణి మాట్లాడుతూ.. ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆమె చెప్పారు.

தொடர்புடைய செய்தி