అర్హులందరికీ ప్రధానమంత్రి ఇల్లు మంజూరు

57பார்த்தது
అర్హులందరికీ ప్రధానమంత్రి ఇల్లు మంజూరు
కొరిశపాడు మండలం గుడిపాడు గ్రామంలో మంగళవారం ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం ద్వారా మంజూరైన గృహా ప్రవేశాల మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సురేష్ బాబు పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం ద్వారా పేదవాని సొంత ఇంటి కల నెరవేరిందని ఎంపీడీవో సురేష్ బాబు తెలియజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రధానమంత్రి ఇల్లు మంజూరు అయినట్లు ఆయన పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி