రేటూరులో పంట పొలాలను పరిశీలించిన వ్యవసాయ అధికారిణి కిరణ్మయి

58பார்த்தது
గుంటూరు జిల్లా కాకుమాను మండలం రేటూరు గ్రామ పరిధిలోని భారీ వర్షాలకు ముంపుకు గురైన వరి పంట పొలాలను మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి మంగళవారం స్థానిక రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరద ప్రవాహం తగుముఖం పట్టిందని పంట నష్టం అంచనాలు వేసి అధికారులకు అందజేస్తానని తెలిపారు. వ్యవసాయ శాఖ సిబ్బంది, గ్రామ రైతులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி