ఇప్పటంలో రక్షిత మంచినీటి పథకం ప్రారంభం

81பார்த்தது
ఇప్పటంలో రక్షిత మంచినీటి పథకం ప్రారంభం
మంత్రి నారా లోకేశ్ పిలుపు మేరకు డివీస్ ల్యాబరేటరీస్ సహకారంతో తాడేపల్లి పరిధి ఇప్పటంలో నూతనంగా ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి పథకాన్ని పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య గురువారం ప్రారంభించారు. రక్షిత మంచినీటి పథకం ఏర్పాటు చేసిన దివీస్ ల్యాబరేటరీస్ యాజమాన్యానికి, అందుకు కృషి చేసిన మంత్రి నారా లోకేశ్ కు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.

தொடர்புடைய செய்தி