ఆటో డ్రైవర్లతో ప్రతిజ్ఞ చేయించిన పోలీసులు

56பார்த்தது
ఆటో డ్రైవర్లు నిబంధనలు పాటించాలని, మద్యం సేవించి ఆటోలు నడప కూడదని ట్రాఫిక్ డీఎస్పీ రమేశ్ అన్నారు. మంగళవారం గుంటూరులో ఆటో డ్రైవర్లతో సమావేశ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ అశోక్ కుమార్ ఆటో డ్రైవర్లతో ప్రయాణికులు, మహిళల పట్ల గౌరవంగా, మర్యాదగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సీఐ సింగయ్య, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி