కొత్త పెన్షన్లపై అధికారులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు

55பார்த்தது
కొత్త పెన్షన్లపై అధికారులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు
ఏపీ ప్రభుత్వం కొత్త పెన్షన్లపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. అర్హులైన లబ్ధిదారులకు కొత్తగా పెన్షన్లు ప్రభుత్వం అందించనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రభుత్వం పెన్షన్ల తనిఖీ కోసం ప్రత్యేక యాప్ రూపొందించింది. ఈ యాప్‌లో ఉన్న సమాచారం ఆధారంగా లబ్ధిదారుల పూర్తి సమాచారం సచివాలయ సిబ్బంది అందించాల్సి ఉంటుంది. వీటిని పరిశీలించిన తర్వాత అర్హుల జాబితాను ప్రభుత్వం ఖరారు చేయనుంది.

தொடர்புடைய செய்தி