తిరుమల లడ్డూపై సాయంత్రం ఈవో నివేదిక

55பார்த்தது
తిరుమల లడ్డూపై సాయంత్రం ఈవో నివేదిక
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై టీటీడీ ఈవో శ్యామలారావు శనివారం సాయంత్రం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. కాగా, ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపినట్లు రిపోర్ట్ రావడంతో సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం చందబాబు టీటీడీ ఈవోను ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி