తిరుమలలో గుండెపోటుతో భక్తురాలు మృతి

77பார்த்தது
తిరుమలలో గుండెపోటుతో భక్తురాలు మృతి
తిరుమలలో గుండెపోటుతో భక్తురాలు మృతి చెందింది. శనివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లో ఈ ఘటన జరిగింది. సర్వదర్శనం క్యూలైన్‌లో వెళ్తుండగా మహిళ ఒక్కసారిగా కుప్పకూలింది. ఆమెకు సీపీఆర్ చేసి ఆస్పత్రికి తరలించే క్రమంలో మహిళ ప్రాణాలు కోల్పోయింది. మృతురాలు లండన్‌లో స్థిరపడిన కడప జిల్లా వాసి ఝాన్సీ(32)గా గుర్తించారు. రుయా ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు.

தொடர்புடைய செய்தி