గరుడాచలపాలెంలో అధికారులు, పోలీసులు విచారణ

75பார்த்தது
గరుడాచలపాలెంలో అధికారులు, పోలీసులు విచారణ
ఫిరంగిపురం మండలం గరుడాచలపాలెంలో శుక్రవారం అధికారులు, పోలీసులు బహిరంగ విచారణ చేపట్టారు. పోలీసులు వివరాల మేరకు సార్వత్రిక ఎన్నికలు ఫలితాల సమయంలో గ్రామంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగి పరస్పర ఫిర్యాదు మేరకు అప్పట్లో కేసు నమోదైంది. ఈ నేపధ్యంలో గ్రామంలో ఎస్సీ, ఎస్టీ కేసులకు మొత్తం 51 మందిని విచారించినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி