తాడికొండ: పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

58பார்த்தது
తాడికొండ: పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంతో పంచాయతీలు అన్ని విధాల అభివృద్ధి చెందుతున్నాయని తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ అన్నారు. ప్రభుత్వం చేపట్టిన పల్లె పండుగ-పంచాయతీ వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా సోమవారం తాడికొండ మండలం పొన్నెకల్లు, కంతెరు ఫణిదరం మరియు దామరపల్లి గ్రామంలో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி