వివాహితను మోసగించిన వ్యక్తి పై కేసు నమోదు

62பார்த்தது
వివాహితను మోసగించిన వ్యక్తి పై కేసు నమోదు
వివాహితను మోసగించిన వ్యక్తి పై కేసు నమోదు చేసినట్లు ఆదివారం సీఐ కె. వాసు తెలిపారు. ఆయన మాట్లాడుతూ తాడికొండ మండలం ఫణిదరం గ్రామానికి చెందిన నవీన్ కుమార్ అదే గ్రామానికి చెందిన వివాహితను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా దగ్గరయ్యాడు. అనంతరం ఆమె వద్ద బంగారు నగలు, రూ. 34. 50లక్షల నగదు తీసుకున్నాడు. ఆమెను, పిల్లలను చంపుతానని బెదిరిస్తుండటంతో బాధితురాలు తాడికొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిందన్నారు.

தொடர்புடைய செய்தி