రేపల్లె: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఆరు ఫిర్యాదులు

67பார்த்தது
రేపల్లె: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఆరు ఫిర్యాదులు
రేపల్లె రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఆరు ఫిర్యాదులు వచ్చినట్లు ఆర్డీవో కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ ప్రసాద్ తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వాటిని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించినట్లు సీనియర్ అసిస్టెంట్ ప్రసాద్ తెలిపారు.

தொடர்புடைய செய்தி