రేపల్లె నియోజకవర్గంలో 80.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

66பார்த்தது
రేపల్లె నియోజకవర్గంలో సోమవారం ఉదయం కురిసిన వర్షానికి 80. 4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. రేపల్లె మండలంలో 20. 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అవ్వగా చెరుకుపల్లి మండలంలో 25.2 మిల్లీమీటర్లు,నగరం మండలంలో 24. 2 మిల్లీమీటర్లు, నిజాంపట్నం మండలంలో 10. 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. వర్షాల కారణంగా బాపట్ల జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.

தொடர்புடைய செய்தி