400 మందికి ఆహార ప్యాకెట్లు అందించిన ఉపాధ్యాయిని సౌజన్య

64பார்த்தது
400 మందికి ఆహార ప్యాకెట్లు అందించిన ఉపాధ్యాయిని సౌజన్య
వరదల కారణంగా పునరావాస కేంద్రాలలో ఆశ్రయం పొందుతున్న ప్రజలు వరద తగ్గడంతో ఒక్కొక్కరు గృహాలకు చేరుకుంటున్నారు. రేపల్లె రూరల్ మండలం పల్లెపాలెం గ్రామంలో ఇళ్లకు చేరుకున్న వరద బాధితులకు బాపట్ల ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయిని, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత యాతం సౌజన్య పల్లెపాలెం ప్రజలకు 400 మందికి మంగళవారం ఆహార ప్యాకెట్లు, వాటర్ బాటిల్లను అందజేశారు. గ్రామస్తులతో పాటు పలువురు ఆమెను అభినందించారు.

தொடர்புடைய செய்தி