ప్రతి వార్డులో సమస్యలను పరిష్కరిస్తాం: కమిషనర్

65பார்த்தது
ప్రతి వార్డులో సమస్యలను పరిష్కరిస్తాం: కమిషనర్
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని 9, 10, 18, 19 వార్డు సచివాలయలలో మంగళవారం' ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమంలో కమిషనర్ రమేష్ బాబు పాల్గొన్నారు. వందరోజుల కూటమి పాలనలో వార్డుల్లో చేసిన అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలలో ప్రజలకు వివరించారు. వార్డులలో పర్యటించి ఇది మంచి ప్రభుత్వం కరపత్రాలు పంపిణీ చేశారు. త్రాగునీరు , డ్రైనేజీ సమస్యలు లేకుండా ప్రజలకు మరిన్ని సేవలు చేస్తామని కమిషనర్ రమేష్ బాబు అన్నారు.

தொடர்புடைய செய்தி