నేడు ఏఎన్ యూ కు రానున్న వెంకయ్య నాయుడు

56பார்த்தது
నేడు ఏఎన్ యూ కు రానున్న వెంకయ్య నాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సోమవారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి రానున్నారు. తత్వవేత్త కొత్త సచ్చివా నందమూర్తి శత జయంతి ఉత్సవాలలో ఆయన పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పద్మవిభూషణ్ ప్రొఫెసర్ కొత్త సచ్చిదా నందమూర్తి విజన్ అండ్ ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్ రిఫెక్షన్స్ ఆన్ 21వ సెంచరీ ఎడ్యుకేషనల్ పాలసీ అండ్ ప్లానింగ్ ఇన్ ఇండియా అనే అంశంపై నిర్వహిస్తున్న జాతీయ సదస్సును ప్రారంభించనున్నారు.

தொடர்புடைய செய்தி