మంగళగిరిలో 1049 మందితో స్కిల్ సెన్సెస్: కలెక్టర్

74பார்த்தது
మంగళగిరిలో 1049 మందితో స్కిల్ సెన్సెస్: కలెక్టర్
మంగళగిరి నియోజకవర్గం, సీఆర్డీఏ గ్రామాల్లో మొత్తం 1049 మంది ఎన్యుమరేటర్లతో స్కిల్ సెన్సెస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ నాగలక్ష్మీ తెలిపారు. మంగళగీరిలో 2వ రోజు స్కిల్ సెన్సెస్ కార్యక్రమాన్ని గురువారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆధార్ ఓటీపీ ద్వారా నైపుణ్యం అనే యాప్లో డేటాని సేకరిస్తున్నట్లు చెప్పారు. ఓటీపీ అడగడంపై ప్రజల్లో అపోహలు ఉన్నాయని, భయపడాల్సిన అవసరం లేదన్నారు.

தொடர்புடைய செய்தி