టీడీపీలో చేరిన వైసీపీ సర్పంచ్

55பார்த்தது
టీడీపీలో చేరిన వైసీపీ సర్పంచ్
నకరికల్లు మండలం కుంకలగుంట గ్రామానికి చెందిన వైసీపీ సర్పంచ్ సుంకర మత్తయ్య సోమవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ మేరకు మత్తయ్యకు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీ నారాయణ టీడీపీలోకి ఆహ్వానించి అభినందనలు తెలిపారు. చంద్రబాబు పాలనను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లే ఉద్దేశంతో పార్టీలో చేరినట్లు మత్తయ్య తెలిపారు. మండల నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி