భారీగా గోవా మద్యం పట్టివేత

81பார்த்தது
నాగార్జునసాగర్ అంతర్రాష్ట్ర చెక్ పోస్టు వద్ద మంగళవారం గోవా నుంచి గుంటూరుకు తరలిస్తున్న మద్యం పట్టుబడినట్లు మాచర్ల రూరల్ సీఐ షేక్ నఫీజ్ తెలిపారు. అనుమానాస్పదంగా ఉన్న దోస్త్ వాహనాన్ని తనిఖీ చేయగా. 1, 236 ఫుల్ బాటిల్లు, 72 బీర్ కేసులు తరలిస్తున్నట్లు గుర్తించి సీజ్ చేశామన్నారు. వెహికల్ డ్రైవర్తోపాట మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.

தொடர்புடைய செய்தி