పిడుగురాళ్ల మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

59பார்த்தது
పిడుగురాళ్ల మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ, సిఐటియు ఆధ్వర్యంలో గురువారం పిడుగురాళ్ల మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ పి. శ్రీధర్ కి సంబంధిత సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. పెండింగ్ హెల్త్ అలవెన్స్, విజయవాడ వరద ప్రాంతంలో పనిచేసిన కార్మికులకు అదనపు జీతం, చనిపోయిన కార్మికులకు పరిహారం, తదితర సమస్యలను పరిష్కరించాలని కోరారు.

தொடர்புடைய செய்தி