గురజాలలో టీడీపీ-వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ

51பார்த்தது
గురజాల మండలంలోని గోగులపాడులో టీడీపీ, వైసీపీ వర్గీయులు కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఇంజమూరి సిపాయి, ఇంజమూరి అజయ్ తీవ్ర గాయాలతో గురువారం నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో టీడీపీ వర్గీయుల ఇళ్ల ఎదురుగా పశువులు పేడ వేయగా మహిళల వద్ద వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

தொடர்புடைய செய்தி