ఈనెల 14 నుంచి పల్లె పండగ - పంచాయతీ వారోత్సవాలు: గుంటూరు కలెక్టర్

79பார்த்தது
ఈనెల 14 నుంచి పల్లె పండగ - పంచాయతీ వారోత్సవాలు: గుంటూరు కలెక్టర్
పల్లె పండగ-పంచాయతీ వారోత్సవాలను జిల్లాలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ఈ మేరకు సచివాలయం నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు పంచాయతీ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని, రూ. 15. 35కోట్లతో 176 పనులకు పరిపాలన మంజూరుకు ఉత్తర్వులు జారీ చేశారన్నారు. 160 సీసీ రోడ్ల పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி