గుంటూరు జిల్లాలో పలువురు ఎస్ఐలు బదిలీ

74பார்த்தது
గుంటూరు జిల్లాలో పలువురు ఎస్ఐలు బదిలీ
గుంటూరు జిల్లాలో పలువురు ఎస్సైలను బదిలీ చేస్తూ ఎస్పీ సతీశ్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా వీఆర్ లో ఉన్న ఆరుగురు ఎస్ఐలను జిల్లా క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, తెనాలి పిసిఆర్, అరండల్ పేట మహిళ పోలీస్ స్టేషన్, తాడేపల్లి, తుళ్ళూరు ట్రాఫిక్ కు బదిలీ చేశారు. పట్టాభిపురంలో విధులు నిర్వహిస్తున్న మధుపవన్ ను పెదనందిపాడుకు బదిలీ చేయగా, పెదనందిపాడులో ఉన్న నరహరిని పట్టాభిపురంకు బదిలీ చేశారు.

தொடர்புடைய செய்தி