ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు తీసుకోండి: ఎస్పీ

67பார்த்தது
ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు తీసుకోండి: ఎస్పీ
గుంటూరులోని లాలాపేట, పట్నంబజార్ ప్రాంతాలలో ఎస్పీ సతీశ్ కుమార్ బుధవారం పర్యటించారు. విజయదశమి పర్వదినం రానున్న సందర్భంగా ఆయా ప్రాంతాల్లోని అమ్మవారి ఆలయాల వద్ద ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో మాట్లాడి పలు ఆదేశాలు జారీ చేశారు. రోడ్లపై అడ్డంగా ఎలాంటి వాహనాలు నిలపకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట డీఎస్పీ రమేశ్, సీఐ అశోక్ కుమార్ ఉన్నారు.

தொடர்புடைய செய்தி