గుంటూరులో తల్లి ఒడికి చేరిన కిడ్నాప్ అయిన చిన్నారి

50பார்த்தது
గుంటూరులో తల్లి ఒడికి చేరిన కిడ్నాప్ అయిన చిన్నారి
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కిడ్నాప్ కు గురైన చిన్నారిని మంగళవారం పోలీసులు గంటల వ్యవధిలోనే తల్లి ఒడికి చేర్చారు. ఈ మేరకు ఎస్పీ సతీశ్ కుమార్, జీజీహెచ్ సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ బాబును తల్లిదండ్రులకు అప్పగించారు. అచ్చంపేట మండలం కో నూరులో చిన్నారిని గుర్తించామని శిరీషా, మంగమ్మ, ప్రేమ్ కుమార్ అనే వ్యక్తులు చిన్నారిని కిడ్నాప్ చేసినట్లు చెప్పారు. కిడ్నాప్ చేయడానికి గల కారణాలు పూర్తిగా విచారించాల్సి ఉందన్నారు.

தொடர்புடைய செய்தி