గుంటూరు: దేవేంద్రను అభినందించిన కమిషనర్

60பார்த்தது
గుంటూరు: దేవేంద్రను అభినందించిన కమిషనర్
జీఎంసీ ఎన్టీఆర్ స్టేడియం స్విమ్మింగ్ పూల్ పారా స్విమ్మర్ దేవేంద్ర జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం అభినందనీయమని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు కొనియాడారు. మంగళవారం గుంటూరు కమిషనర్ చాంబర్లో కోచ్ ఖాజా మొహిద్దీన్, స్విమ్మర్ దేవేంద్రను కమిషనర్ అభినందించారు. ఈ నెల 19 నుంచి 22 వరకు గోవాలో జరిగే XXIV-జాతీయ పారా స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్-2024 పోటీల్లో దేవేంద్ర పాల్గొంటారని అన్నారు.

தொடர்புடைய செய்தி