పశువుల దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలు అరెస్ట్

51பார்த்தது
కొరిశపాడు మండలంలో పశువుల దొంగతనాలకు పాల్పడుతున్న ముద్దాయిల వివరాలను ఆదివారం రాత్రి డిఎస్పి జగదీష్ నాయక్ కొరిశపాడు స్టేషన్ వద్ద ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ముద్దాయిలు మెదరమెట్లకు చెందిన రేగుల నాగార్జున, తమ్మవరం కు చెందిన గురుస్వామిలుగా తెలిపారు. వీరి వద్ద నుంచి ఐదు లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితులను రిమాండ్ కు పంపుతున్నట్లు డిఎస్పి తెలియజేశారు.

தொடர்புடைய செய்தி