భారీ బహిరంగ సభను విజయవంతం చేయండి

83பார்த்தது
భారీ బహిరంగ సభను విజయవంతం చేయండి
ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఈనెల 22వ తేదీన ఒంగోలులో జరిగే భారీ బహిరంగ సభను విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు, కుల పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అద్దంకి నియోజకవర్గం మాల మహానాడు అధ్యక్షులు కిరణ్ బుధవారం పిలుపునిచ్చారు. అద్దంకిలో ఆయన బహిరంగ సభకు సంబంధించి కరపత్రాన్ని ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరు తరలిరావాలని కిరణ్ కోరారు.

தொடர்புடைய செய்தி