జగన్‌తో చాలా ప్రమాదం: కేంద్ర మంత్రి

76பார்த்தது
జగన్‌తో చాలా ప్రమాదం: కేంద్ర మంత్రి
వైసీపీ అధినేత జగన్‌పై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ఎక్కడకు వెళ్తే అక్కడ రాష్ట్ర ప్రజలకు ప్రమాదం పొంచి ఉందన్నారు. అతనితో ఏపీకి ప్రమాదం ఉందని తెలిసే ఎన్నికల్లో ప్రజలు ఓడించారన్నారు. అయినా జగన్‌లో ఎలాంటి మార్పు రాలేదని మండిపడ్డారు.

தொடர்புடைய செய்தி