తిరుమల నడక దారిలో మృతదేహం కలకలం

59பார்த்தது
తిరుమల నడక దారిలో మృతదేహం కలకలం
తిరుమల నడక దారిలో మృతదేహం కలకలం రేపుతోంది. మృతదేహానికి సమీపంలో జింక కళేబరం ఉంది. అలాగే మృతదేహం పక్కన ఒకే రకమైన నాలుగు జతల చెప్పులు ఉన్నాయి. మృతుడికి సంబంధించి ఎలాంటి గుర్తింపు కార్డులు దొరకలేదు. 10-12 రోజుల క్రితం వ్యక్తి మృతి చెంది ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி