15 శాతం కమీషన్ ఇవ్వాలి: జేసీ

74பார்த்தது
15 శాతం కమీషన్ ఇవ్వాలి: జేసీ
తాడిపత్రిలో ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చని, తాను ఎవర్ని అడ్డుకోనని టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. తన కార్యాలయంలో ఆదివారం జేసీ మాట్లాడుతూ.. ఇసుక వ్యాపారం, క్లబ్‌లు నడిపే వారు 15 శాతం నియోజకవర్గం కోసం కమీషన్ ఇవ్వాలని కోరారు. ఆ 15 శాతంకి మరో 15 శాతం తాను కమీషన్ యాడ్ చేసి తాడిపత్రి అభివృద్ధి కోసం ఖర్చు పెడతానన్నారు.

தொடர்புடைய செய்தி