బస్సు బోల్తా.. 15 మందికి గాయాలు

75பார்த்தது
బస్సు బోల్తా.. 15 మందికి గాయాలు
శ్రీసత్యసాయి జిల్లాలో బస్సు బోల్తా పడింది. నల్లమాడ నుంచి అనంతపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు గుమ్మలకుంట వద్ద బోల్తా పడటంతో 15 మంది ప్రమాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. బస్సు టైరు పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.

தொடர்புடைய செய்தி