తిరుమల ప్రసాదం విషయంలో సీఎం చంద్రబాబుకు సవాల్ విసిరిన వైవీ సుబ్బారెడ్డి

56பார்த்தது
తిరుమల ప్రసాదం విషయంలో సీఎం చంద్రబాబుకు సవాల్ విసిరిన వైవీ సుబ్బారెడ్డి
దివ్య క్షేత్రం తిరుమల పవిత్రతను, వందల కోట్లమంది హిందువుల విశ్వాసాలను దెబ్బతీసి చంద్రబాబు పెద్ద పాపమే చేశారని వైవీ సుబ్బారెడ్డి ట్వీట్ చేశారు. తిరుమల ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గం. రాజకీయం లబ్ధికోసం ఎంతటి నీచానికైనా వెనుకాడడని మరోమారు నిరూపితమైంది. తిరుమల ప్రసాదం విషయంలో నేను, నా కుటుంబం ఆ దేవ దేవుని సాక్షిగా ప్రమాణానికి సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబుకూడా తన కుటుంబంతో ప్రమాణానికి సిద్ధమా? అని ఆయన సవాల్ విసిరారు.

தொடர்புடைய செய்தி