బీబీనగర్ లో భవాని యూత్ గణపతిని సందర్శించిన ఎమ్మెల్యే కుంభం

63பார்த்தது
బీబీనగర్ లో భవాని యూత్ గణపతిని సందర్శించిన ఎమ్మెల్యే కుంభం
బీబీనగర్ మండల కేంద్రంలోని భవాని యూత్ గణపతిని సందర్శించి ప్రత్యేక పూజలు చేసిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. అనంతరం గణపతి యూత్ సభ్యులు శాలువతో ఎమ్మెల్యేను ఆదివారం సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గోలి పింగల్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ గోలి నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ పట్టణ శాఖ అధ్యక్షులు పంజాల పెంటయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ మాజీ మండల యూత్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி