యాదాద్రి: రామలింగేశ్వర స్వామికి ఊరేగింపు సేవ

54பார்த்தது
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి కొండపై వేంచేసి ఉన్న పర్వత వర్దిని రామలింగేశ్వర స్వామి వారిని శివాలయంలో సోమవారం సాయంత్రం ప్రత్యేక ఊరేగింపు సేవ ఘనంగా నిర్వహించారు. శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను నూతన వస్త్రాలు, పూలతో అలంకరించి సేవా పీఠంపై అధిష్టింపజేసి స్వామి వారిని పురవీధుల గుండా ఊరేగించారు. భక్తులు పాల్గొని తమ మొక్కులను చెల్లించుకున్నారు.

தொடர்புடைய செய்தி