జిల్లాలో హైడ్రా మద్దతుగా ఆటో..!

66பார்த்தது
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా పేరుతో అక్రమాలకు చెక్ పెడుతున్న ప్రభుత్వానికి రోజూ రోజుకు రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు మద్దతుగా నిలుస్తున్నారు. గురువారం యాదగిరిగుట్ట కు చెందిన సామాజిక కార్యకర్త ఆటో డ్రైవర్ ఎస్. రాజేందర్ సింగ్ ఆటో కు బ్యానర్ కట్టి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాడు. పర్యావరణ పరిరక్షణకు ఇలాంటి చర్యలు చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞత తెలిపారు.

தொடர்புடைய செய்தி