ఈ పథకం ద్వారా మహిళలు రూ.1.62 లక్షలు పొందవచ్చు

55பார்த்தது
ఈ పథకం ద్వారా మహిళలు రూ.1.62 లక్షలు పొందవచ్చు
మహిళల కోసం పశు కిసాన్ క్రెడిట్ కార్డ్ (PKCC) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. పశుపోషణ ద్వారా ఉపాధి పొందుతున్న మహిళలకు ప్రభుత్వం ఈ పథకం కింద రూ.1.62 లక్షలు అందజేస్తోంది. ప్రతి మండలానికి 300ల మంది మహిళలకు ఏటా ఈ పథకం అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ఆసక్తి గల మహిళలు స్థానిక పశువైద్యాధికారి కార్యాలయంలో ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

தொடர்புடைய செய்தி