ఎనుమాముల మార్కెట్లో తెల్ల బంగారం ధర

60பார்த்தது
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మంగళవారం వరుస సెలవుల అనంతరం మార్కెట్లో పత్తి పోటెత్తింది. మార్కెట్లో క్వింటా పత్తి ధర 6850గా నమోదయిందని మార్కెట్ కార్యదర్శి జి. రెడ్డి తెలిపారు. రైతులు తమ సరుకును మార్కెట్ తరలించే సమయంలో పత్తిలో తేమ శాతం తక్కువగా ఉండేలా చూసుకొని తమ సరుకులు మార్కెట్ తరలించడం వలన మార్కెట్లో పత్తికి మంచి ధర పలుకుతుందని మార్కెట్ అధికారులు తెలిపారు.

தொடர்புடைய செய்தி