వరంగల్ జిల్లా పశ్చిమ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆదివారం తెలంగాణ ఉద్యమ కళాకారులు వరంగల్ జిల్లా అధ్యక్షులు నంది అవార్డు గ్రహీత వెనమల్ల వెంకటేష్ పాలిట రాజు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాకారులు నాగుల సుధాకర్, పిట్టల సతీష్, బిర్రు సురేందర్, గట్టయ్య, అంకుష్ రాజు పాల్గొన్నారు.